ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

Thursday, January 13, 2011

మకర జ్యోతిని దర్శించేందుకు అయ్యప్ప సన్నిధికి వెళ్లే 60 కిలోమీటర్ల అటవీ మార్గంలో ఉన్న విశేషాలు



చూడగానే భక్తి భావం కల్పించే అయ్యప్ప దీక్స చేయటం ఒక అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతి. ఆ తర్వాత శరణాలు పలుకుతూ శబరిమలై వెళ్లి, మకర జ్యోతిని దర్శించి రావటం ఇంకెంతో మధురానుభూతి. ఎక్కడో కేరళ అడవుల్లో కొలువున్న స్వామిని దర్శించుకొనేందుకు ఇన్ని లక్షల మంది దీక్ష చేసి వెళ్లటం ఎందుకు, ఇతర పుణ్యక్షేత్రాలు దర్శనానికి లేనట్లుగా అయ్యప్ప ను దర్శించేందుకు ఇన్ని నియమావళి ఎందుకు, స్వామి సన్నిధికి వెళ్లే 60 కిలోమీటర్ల పెద్ద పాదం అటవీ మార్గంలో ఉన్న విశేషాలు ఏమిటి... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నమే ఈ వ్యాసం. ( to read this article, pl. visit.... http://www.godavariyouth.com/m/news/view/--2010-12-25 ))))))

1 comment:

  1. మీకు.. మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు , శ్రేయోభిలాషులకు.. సంక్రాతి పండుగ శుభాకాంక్షలు

    ReplyDelete